back to top
Tuesday, August 12, 2025
spot_img
spot_imgspot_img

సంగారెడ్డి వార్త‌లు

గొర్రెలకు నీలి నాలుక టీకాలు

హత్నూర, జూలై 30, (సిరి న్యూస్) గొర్రెలకు నీలి నాలుక టీకాలు ఉచితంగా పశువుల ఆసుపత్రి వైద్యులు వేయడం జరిగింది. హత్నూర మండలం లోని నవాబ్ పేట, దేవులపల్లి, బోరపట్ల, ఎల్లమ్మ గూడా, గ్రామాలలోని...
spot_imgspot_img

మెద‌క్ వార్త‌లు

బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన మాజీ ఎమ్మెల్యే

శంకరంపేట ఆగష్టు 01 (సిరి న్యూస్ ):మండలంలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ కార్యకర్త ధ్యానబోయిన సత్తయ్య గత వారం రోజులు క్రితం అనారోగ్యంతో మరణించగా బి.ఆర్.ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు మెదక్...

డిప్టేషన్ రద్దుచేసి మా టీచర్ ను మాకు ఇవ్వండి. –విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన

చిన్నశంకరంపేట, జూలై 28 (సిరి న్యూస్): డిప్టేషన్ రద్దుచేసి మా టీచర్ ను మాకు ఇవ్వాలంటూ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ గౌతమి డిమాండ్ చేశారు. పాఠశాల వద్ద సోమవారం నాడు విద్యార్థుల...
spot_imgspot_img

సిద్దిపేట‌ వార్త‌లు

ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం

గజ్వేల్ (సిరి న్యూస్)ఫిబ్రవరి 07 సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ రింగ్ రోడ్డు వద్ద తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు.ప్రజ్ఞాపూర్ రింగ్...
- Advertisement -spot_img

బ్రేకింగ్ న్యూస్‌

సిగాచి పరిశ్రమ ప్రమాద స్థలాన్ని పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 1 (సిరి న్యూస్): సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన ఘోర ప్రమాదం తర్వాత మంగళవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సంఘటన స్థలాన్ని పరిశీలించారు....

క్రైమ్ న్యూస్‌

రియాక్టర్ పేలిన ఘటనకు సంబంధించి డీటెయిల్డ్ రిపోర్ట్ సమర్పించాలని అధికారులకు ఆదేశాలు -సీఎం రేవంత్ రెడ్డి

సంగారెడ్డి ప్రతినిధి, జూలై 1 (సిరి న్యూస్):సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం పారిశ్రామిక వాడలో జరిగిన రియాక్టర్ పేలిన దుర్ఘటన జరిగిన ప్రాంతాన్ని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం పర్యటించి పెట్టనకు...